Monday, March 16, 2020

శ్రీ ఆముదాల మురళి గారి అష్టావధానం లో పృచ్ఛకుడిగా పాల్గొన్న డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Rama Krishna)

సుప్రసిద్ధ శతావధాని, ఆత్మీయ మిత్రులు శ్రీ ఆముదాల మురలిగారి అష్టావధానం నిన్న (16.03.2020) విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో జరిగింది. నేను "సమస్య' అంశంలో పృచ్ఛకుడిగా వ్యవహరించాను. ఆచార్య శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు సంచాలకులుగా సభను దిగ్విజయం చేశారు. కొలరాడో సాహిత్య వేదిక, కె వై ఎల్ ఎన్ కళాపీఠం పక్షాన మిత్రులు శ్రీ దండిభోట్ల దత్తాత్రేయ శర్మ గారు కార్యక్రమాన్ని నిర్వహించారు. అవధాని గారి అవధాన పద్య సంకలం 'అవధాన ప్రకాశం' గ్రంథాన్ని ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తిగారు ఆవిష్కరించారు.









భజన, నామసంకీర్తనల ఔన్నత్యం గురించి వివరిస్తూ నమస్తే తెలంగాణ పత్రిక (15.06.2026) సంచికలో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసం

నామ స్మరణ   భజన, నామసంకీర్తనల ఔన్నత్యం గురించి వివరిస్తూ  నమస్తే తెలంగాణ పత్రిక (15.06.2026) సంచికలో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసం...