Wednesday, January 2, 2019

అష్టావధానంలో పృచ్ఛకులుగా డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna)

ప్రవాస భారతీయుడు, అమెరికాకు చెందిన శ్రీ పాలడుగు శ్రీ చరణ్ గారి అష్టావధానం విజయవాడ ఘంటసాల సంగీత కళాశాల లో నిన్న (బుధవారం, 02.01.2019) జరిగింది. ముఖ్య అతిధిగా రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు విచ్చేశారు. నేను అప్రస్తుత ప్రసంగం అంశాన్ని నిర్వహించాను. నాకు ఈ అవకాశం కల్పించిన భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ దీర్ఘాసి విజయ భాస్కర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ చిత్రాలు అందించిన ఆత్మీయ మిత్రులు శ్రీ నోరి సాయిబాబు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.








No comments:

సుప్రభాతం అంటే ఏమిటో వివరిస్తూ డాక్టర్ కప్పగంతు రామకృష్ణ నమస్తే తెలంగాణ పత్రికలో రాసిన వ్యాసం

  సుప్రభాతం అంటే ఏమిటో వివరిస్తూ  డాక్టర్ కప్పగంతు రామకృష్ణ నమస్తే తెలంగాణ పత్రికలో రాసిన వ్యాసం